ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే వారి ప్రాణాలు పోయాయి: ‘జనసేన’
ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే వారి ప్రాణాలు పోయాయి: ‘జనసేన’
అరకు నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడ గ్రామంలో అక్రమంగా సాగుతున్న క్వారీ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రాణాలు పోగొట్టుకొనేవారు కాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) అభిప్రాయపడింది. సర్వేశ్వర రావు, సోమల మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్…
View On WordPress











