చార్మినార్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం..భయంతో ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరినీ ఊపిరి పీల్చేలా చేసింది. వివరాల ప్రకారం, చార్మినార్ ఎక్స్ప్రెస్ తన గమ్యస్థానమైన హైదరాబాద్కు…














