కల్తీ మద్యం ఘటన విచారణకు సిట్ ఏర్పాటు
కల్తీ మద్యం ఘటన విచారణకు సిట్ ఏర్పాటు. #Adulterated Alcohal #SiT foamed
విజయవాడ కృష్ణలంకలో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్ కుమార్, డీఎస్పీలు టి.కనకరాజు, ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు వైవీనాయుడు, కె.శ్రీనివాసరావు, అబ్దుల్ కరీం, సీహెచ్ రాంబాబు, మీరా సాహెబ్ లను నియమించారు. విజయవాడ…
View On WordPress










