Inter Final Exam : ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి!
హైదరాబాద్ :జనవరి 20... తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజర

seen from Poland

seen from Czechia

seen from United States
seen from Belarus

seen from Netherlands
seen from Singapore
seen from China
seen from Japan

seen from United States
seen from China
seen from Yemen

seen from United States
seen from Malaysia

seen from Australia

seen from Malaysia
seen from Malaysia
seen from Türkiye

seen from Martinique

seen from United Kingdom

seen from Netherlands
Inter Final Exam : ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి!
హైదరాబాద్ :జనవరి 20... తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజర

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Hall Tickets : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. తల్లిదండ్రుల వాట్సప్నకు హాల్టికెట్లు
Trinethram News : హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనకరం
ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన అందరికీ తలంటినట్లు తెలుస్తోంది. Good News for Inter students
Good News for Inter students
తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాలలో చోటు చేసుకుంది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని..పరీక్షలకు హాజరైనా హాజరు కాలేదని ఫెయిల్ అయినట్లు..మెమోలో ఉండడంతో షాక్ తింటున్నారు స్టూడెంట్స్. అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో దీనిని బట్టి తెలుస్తుంది.జన్నారం మండలం చింతగూడెంకు చెందిన నవ్య విద్యార్థిని సెకండియర్ ఇంటర్ పరీక్షలు రాసింది. ఫలితాలు చూసుకున్న నవ్య ఒక్కసారిగా షాక్కు గురైంది. తెలుగు సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చాయి. దీనితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి.దీంతో నవ్య రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది. ఇందులో 99 మార్కులు వచ్చాయి. దీంతో అధికారుల వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపింది. సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ అయినట్లు..డిస్ట్రిక్ టాపర్ ఫెయిల్ అయినట్లు..ప్రతి సబ్జెక్టులో 95 మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో మాత్రం 4 మార్కులతో రిజల్ట్స్ వచ్చాయి. దీనితో విద్యార్థులు..వారి పేరెంట్స్ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. తమ తప్పేమి లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి చెప్పుకొస్తున్నారు. #telanganaintermediateresults #interboard #wastefellowkcr #bodypolitics (at Andhra Pradesh) https://www.instagram.com/p/BwhONuQB5L-/?utm_source=ig_tumblr_share&igshid=45mrk45delek