Jaganmatha Jogulamba Devi (Chandi/Chamunda), Alampur, Telangana
seen from Spain

seen from United States
seen from United States
seen from United States
seen from Türkiye
seen from United States
seen from China
seen from Russia
seen from China
seen from Poland

seen from United States
seen from United States
seen from Poland

seen from Türkiye
seen from Maldives

seen from Malaysia
seen from United States
seen from United States

seen from United States
seen from China
Jaganmatha Jogulamba Devi (Chandi/Chamunda), Alampur, Telangana

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
On the occasion of 78th Independence Day పార్లమెంట్ సభ్యుడు శ్రీ.మల్లు రవి .. జోగులా

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Trinethram News : జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటితో పాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు
Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమం లో డాక్టర్ రాజు మాట్లాడుతూ 0 - 5 వయస్సుగల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఈ కార్యక్రమం ఇదివరకు అందరం కలిసి చేసి విజయవంతం చేశామని ఈ సంవత్సరం కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ సిహెచ్ ఓ హుస్సేన్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మరియు మక్సూద్ సూపర్వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Read the full article
కోర్టు కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి : జిల్లా ఎస్పీ రితిరాజ్
Trinethram News : జోగులాంబ గద్వాల ఫిబ్రవరి10:-ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి కోర్టు లలో ట్రయల్స్ నడుస్తున్న కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యత తో పని చేస్తూ ఆయా కోర్టు ల పబ్లిక్ ప్రాసిక్యూటర్, అధనపు పబ్లిక్ ప్రాసక్యూటర్ లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశించారు. ఆయా కేసులలో శిక్షల శాతాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఈ రోజు జిల్లా ఎస్పీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు లైసనింగ్ అధికారులతో, కోర్టు డ్యూటీ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూ ఆయా కేసులలో సాక్షులను ఇన్ టైం లో బ్రీఫింగ్ చేసి కోర్టు లో ప్రొడ్యూస్ చేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచాలని అందుకు ఆయా కోర్టు ల పబ్లిక్ ప్రాసిక్యూటర్, అధనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో సమన్వయం చేసుకుంటూ కోర్టు డ్యూటీ అధికారులు ముందుకెళ్లలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీ రిజిస్టర్ మెయింటైన్ చేయలని, ప్రాపర్టీ నీ సీజ్ చేసే క్రమం లో ఎస్ఓపి నీ అనుసరించాలని అన్నారు. సమ్మన్స్ మరియు వారెంట్ లు జారీ చేసినప్పుడు ఇన్ టైం లో రిపోర్ట్ ను మేజిస్ట్రేట్ కి పంపాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోర్టు డ్యూటీ అధికారులకు సూచించారు.న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చేలా భాద్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు.ప్రస్తుతం కోర్టు డ్యూటీ అధికారులకు విధులలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.రవి, ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్ట్ పిపి వినోద, అధనపు జిల్లా సెషన్స్ కోర్ట్ పిపి త్రిపాఠి, ప్రిన్సిపల్ అసిస్టంట్ సెషన్స్ కోర్టు అదనపు పీపి లక్ష్మణ స్వామి, అదనపు అసిస్టంట్ సెషన్స్ కోర్టు అదనపు పీపి యుగెందర్, కోర్టు లైసన్ అదికారులు ఎస్సై లు రమా దేవి, రషీద్, ఏ.ఎస్సై నర్సింహులు, కోర్టు డ్యూటీ అధికారులు, డిసిఆర్బి ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Read the full article