పన్నెండు దాటినా పత్తాలేరు..!
నాగర్ కర్నూల్ జిల్లా సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో కానరాని అధికారులు రేపటి నుంచి భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ధరలు చివరి రోజు రిజిస్ట్రేషన్ కోసం భారీగా వచ్చిన ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం అదనపు సమయాన్ని పెంచిన ప్రభుత్వం కాని నాగర్ కర్నూల్ జిల్లాలో పట్టించుకోని సబ్ రిజిష్ట్రార్ సిబ్బంది సబ్ రిజిష్ట్రార్ రాజేష్ కు ఫోన్ చేసినా స్పందించని వైనం అధికారుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఎండ వేడిమి తో…
















